CATEGORY

Business

దేశ తలసరి ఆదాయం కన్నా.. రాష్ర్ట ఆదాయం పెరిగింది: మంత్రి ఎర్రబెల్లి

సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం 1లక్ష829 రూపాయలు మాత్రమే నమోదయిందని కానీ 2020-21 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని రాష్ర్ట పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి...

క్రిప్టోకరెన్సీలో రూ.70 లక్షల పెట్టుబడులు, నష్టాలు రావడంతో ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు..’

క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టిన ఖమ్మం నగరానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన రామలింగస్వామి ఉపాధ్యాయుడిగా ఉంటూ...

Latest news